అస్సాం వరదలు : 25 మంది మృతి
కరీంగంజ్ : అస్సాంని వరదలు ముంచెత్తుతున్నాయి. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో వరదల వల్ల 26 మంది…
కరీంగంజ్ : అస్సాంని వరదలు ముంచెత్తుతున్నాయి. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో వరదల వల్ల 26 మంది…
15 మంది మృతి 10 జిల్లాలపై ప్రభావం గౌహతి : అస్సాంలో వరదలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా మే 28 నుంచి ఆదివారం నాటికి 15 మంది…
ఢిల్లీ: ముగ్గురు బొగ్గు గని కార్మికులు అస్సాంలోని టిన్సుకియా జిల్లా పట్కై కొండలలోని చిక్కుకున్నారు. ఆదివారం అనధికార మైనింగ్ కార్యకలాపాల వలన కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు ధృవీకరించారు.…
గువహటి : సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు ) చట్టం -1958 (ఎఎఫ్ఎస్పిఎ)ని ఆరునెలలు పొడిగించినట్లు అస్సాం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ‘డిస్ట్రర్బ్డ్ ఏరియాస్ ‘ కింద…
ఇంటర్నెట్డెస్క్ : దేశంలో బిక్షగాళ్లు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అస్సాం రాజధాని గౌహతిలో…
అస్సాం: సాహిత్య దిగ్గజం, ప్రముఖ నవలా రచయిత, కథా రచయిత అరుణ్ గోస్వామి (80) జోర్హాట్లోని మిషన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతను…
దిస్పూర్ : 1935వ సంవత్సరపు అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం రద్దుకు బిజెపి నేతృత్వంలోని అసోం ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉమ్మడి…
గౌహతి : బిజెపికి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని సొంత పనుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ,…
అసోం యాత్రలో రాహుల్ గౌహతి : తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ తనను భయపెట్టలేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అసోంలోని బార్పేటలో ఆయన…