Beneficiaries

  • Home
  • కార్పొరేషన్‌ లోన్ల లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

Beneficiaries

కార్పొరేషన్‌ లోన్ల లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

Apr 3,2025 | 17:08

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఐ.రాజు ఆధ్వర్యంలో గురువారం…

గృహా లబ్ధిదారులకు అదనపు సహాయం

Mar 11,2025 | 00:13

ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్సి, ఎస్టి, బిసి గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్ధిక సహాయం అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.ఎస్సి,బిసి…

లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వండి : సిపిఎం నేత వినతి

Nov 18,2024 | 15:41

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : విస్సన్నపేట గ్రామంలో గత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలలో పిచ్చి చెట్లు ఉండటం వలన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఇళ్ల స్థలాల…

బోగస్‌ సర్టిఫికెట్ల లబ్ధిదారులకు పెన్షన్‌ కట్‌

Aug 21,2024 | 12:15

అమరావతి: రాష్ట్రంలో బోగస్‌ సర్టిఫికెట్లతో పెన్షన్‌ తీసుకుంటున్న లబ్దిదారులను గుర్తించి పెన్షన్లు కట్‌ చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67…

వ్యక్తిగత సమస్యలపై లబ్ధిదారులు స్పందించాలి : తహశీల్దార్‌ అనిల్‌ కుమార్‌

Aug 5,2024 | 16:27

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : తమ వ్యక్తిగత సమస్యలపై లబ్ధిదారులు త్వరితగతన స్పందించి స్పందనలో ఫిర్యాదు చేసుకోవాలని తహశీల్దార్‌ డి.వి.ఎన్‌.అనిల్‌ కుమార్‌ అన్నారు. మండల పరిషత్‌…

ఇళ్లు ఇవ్వకుండానే ఎన్‌పిఎలుగా లబ్ధిదారులు టిడ్కోలో విచిత్రం

Jul 18,2024 | 00:30

-రాష్ట్ర వ్యాప్తంగా 13,386 మందిన ప్రకటించిన బ్యాంకర్లు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :టిడ్కో కింద ఇళ్లు వచ్చిందని అధికారులు చెప్పడం, లబ్దిదారులతో సంతకాలు పెట్టించుకోవడం చకచకా జరిగిపోయాయి.…

Pensions – లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేసిన సిఎం చంద్రబాబు

Jul 1,2024 | 10:38

అమరావతి : ఎపిలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లు…

ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన డబుల్‌ బెడ్రూం లబ్ధిదారులు

Jun 12,2024 | 14:55

సూర్యాపేట : కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు వెంటనే హ్యాండోవర్‌ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం…