అపార్ట్మెంట్ వాసుల సమస్యలను పరిష్కరించండి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ (విజయవాడ) : పాయికాపురం రాధానగర్ సెవెన్ అపార్ట్మెంట్లోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానికులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ…