అందరూ బాగుండాలనే ఆచరణే దీపావళి Nov 18,2023 | 12:22 జీవితమంటేనే చీకటి వెలుగుల సమాహారం. దీపావళి నేర్పిన పాఠం అదే. తిమిర అంధకారాలను పారద్రోలే దీపకాంతుల వలె ప్రతి మనిషి జీవన ప్రయాణం అజ్ఞానాన్ని పారద్రోలే చైతన్యకాంతుల…
గ్లాస్ పరిశ్రమలో భారీ ప్రమాదం Jun 28,2024 | 23:16 – కంప్రెషర్ పేలి ఐదుగురు మృతి 15 మందికి గాయాలు- అందరూ వలస కార్మికులే ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో:సౌత్ గ్లాస్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం…
ప్రజా పంపిణీలో అక్రమాలపై కఠిన చర్యలు Jun 28,2024 | 23:14 ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో…
ఫైనల్లోనూ అదే జోరు చూపాలి Jun 28,2024 | 23:10 రేపు టి20 టైటిల్కై దక్షిణాఫ్రికాతో టీమిండియా ఢ రాత్రి 8.00గం||లకు బార్బొడాస్: టి20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్కు చేరిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు…
బాలికలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి Jun 28,2024 | 23:06 ప్రజాశక్తి – ఉండ్రాజవరం పాఠశాలలలో విద్యార్థినిలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అప్పుడే డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం…
షెఫాలీ డబుల్ సెంచరీ Jun 28,2024 | 23:05 టెస్టుల్లో చరిత్రలో తొలిరోజు రికార్డుస్కోర్ భారత్ 525/4 దక్షిణాఫ్రికా మహిళలతో ఏకైక టెస్ట్ చెన్నై: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్లో అత్యధిక…
ముస్లిములపై దాడులు తగవు Jun 28,2024 | 23:03 ప్రజాశక్తి – నిడదవోలు దేశవ్యాప్తంగా ముస్లింలపై విషపూరిత దాడులు. విద్వేషపూరిత ప్రసంగాలు ఖండిస్తూ నిడదవోలు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ…
Accident: కర్ణాటకలో ఘోరం Jun 28,2024 | 23:01 -ఆగివున్న ట్రక్ను డీకొన్న మినీ బస్ -13 మంది మృతి బెంగళూరు : నిలిచి ఉన్న ట్రక్ను వెనకు నుంచి ఒక మినీ బస్ ఢకొీన్న ప్రమాదంలో…
సమన్వయంతో జిల్లా అభివృద్ధి Jun 28,2024 | 23:01 ఈ-ఆఫీస్లోనే కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు విధుల నిర్వహణలో జవాబుదారీతనం అవసరం బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ పి.ప్రశాంతి ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు,…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సిఎం చంద్రబాబు అడ్డుకోవాలి Jun 28,2024 | 22:57 – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె…