కృష్ణా జిల్లాలో ఓటేసిన సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య
కృష్ణా : కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కృష్ణా : కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.