Amaravati ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ Jun 29,2024 | 13:45 అమరావతి : అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం … అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్…
ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ Jul 3,2024 | 15:30 కాకినాడ: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.. అందులో భాగంగా బుధవారం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని…
ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత విద్యకు ఎంపికైన కారంచేడు విద్యార్థి Jul 3,2024 | 15:23 ప్రజాశక్తి- కారంచేడు (బాపట్ల) : ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడలోని చల్లాపల్లి పాఠశాలలో ఉచిత విద్య అభ్యసించడానికి కారంచేడు మండల విద్యార్థి చెన్నుపాటి రాజేష్ ఎంపికయ్యాడు. ఈ…
UP : 121మంది మృతికి కారణమైన బాబాపై పలు కేసులు Jul 3,2024 | 15:24 న్యూఢిల్లీ : యుపిలో 121మంది మృతికి కారణమైన స్వయం ప్రకటిత బోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ నేర చరిత్రను కలిగి ఉన్నాడు. అతనిపై లైంగిక వేధింపులతో…
కారుపై పడిన హైవోల్టేజ్ విద్యుత్ స్తంభం.. వీడియో వైరల్ Jul 3,2024 | 15:12 జైపూర్ : వర్షపు ఈదురుగాలులకు హైఓల్టేజ్ స్తంభం కదులుతున్న కారుపై పడింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. రుతుపవనాల…
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి Jul 3,2024 | 15:10 అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. గిరిజన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులతో ఆమె చర్చించారు. డీఎస్సీ…
Polavaram ప్రాజెక్టును తొలిసారి సందర్శించిన జిల్లా కలెక్టర్ Jul 3,2024 | 15:14 ఏలూరు : పోలవరం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి తొలిసారిగా బుధవారం సందర్శించారు. వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. అధికారులతో కలిసి…
సిఐటియు ఉద్యమ నిర్మాత అల్లూరు సత్యనారాయణ 10వ వర్థంతి సభ Jul 3,2024 | 15:02 ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిఐటియు వ్యవస్థాపకుడు, సిఐటియు ఉద్యమ నిర్మాత అల్లూరు సత్యనారాయణ 10వ వర్థంతి సభ స్ధానిక…
ఉపాధి పనుల బకాయిలు వెంటనే చెల్లించాలి : జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం Jul 3,2024 | 14:56 ప్రజాశక్తి -కరప (కాకినాడ) : గొర్రిపూడి గ్రామస్తులకు ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ … కరప మండలంలో పనిచేసిన వేతనదారులందరకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్…
చిరువ్యాపారాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు Jul 3,2024 | 14:47 ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా రోడ్లపై ఉన్న చిరువ్యాపారాలను తొలగించే చర్యలు చేపట్టామని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి.గౌతమి అన్నారు.…