ప్రజాశక్తి వార్తకు స్పందన – నార్పలలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రావణి
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు ఎమ్మెల్యే శ్రావణి స్పందించారు. నార్పల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి వైద్యులను ప్రజాశక్తిలో వచ్చిన కథనంపై ఆరా తీశారు.…