ముషీరాబాద్లో ఉద్రిక్తత – దళితుల ఇండ్లు కూల్చివేత
ముషీరాబాద్ (తెలంగాణ) : హైదరాబాద్లోని ముషీరాబాద్లో జిహెచ్ఎంసి అధికారులు దళితుల ఇళ్లను కూల్చివేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో కొందరు…