Amaravati ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ Jun 29,2024 | 13:45 అమరావతి : అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం … అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్…
UP : 121మంది మృతికి కారణమైన బాబాపై పలు కేసులు Jul 3,2024 | 15:24 న్యూఢిల్లీ : యుపిలో 121మంది మృతికి కారణమైన స్వయం ప్రకటిత బోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ నేర చరిత్రను కలిగి ఉన్నాడు. అతనిపై లైంగిక వేధింపులతో…
కారుపై పడిన హైవోల్టేజ్ విద్యుత్ స్తంభం.. వీడియో వైరల్ Jul 3,2024 | 15:12 జైపూర్ : వర్షపు ఈదురుగాలులకు హైఓల్టేజ్ స్తంభం కదులుతున్న కారుపై పడింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. రుతుపవనాల…
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి Jul 3,2024 | 15:10 అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. గిరిజన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులతో ఆమె చర్చించారు. డీఎస్సీ…
Polavaram ప్రాజెక్టును తొలిసారి సందర్శించిన జిల్లా కలెక్టర్ Jul 3,2024 | 15:14 ఏలూరు : పోలవరం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి తొలిసారిగా బుధవారం సందర్శించారు. వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. అధికారులతో కలిసి…
సిఐటియు ఉద్యమ నిర్మాత అల్లూరు సత్యనారాయణ 10వ వర్థంతి సభ Jul 3,2024 | 15:02 ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిఐటియు వ్యవస్థాపకుడు, సిఐటియు ఉద్యమ నిర్మాత అల్లూరు సత్యనారాయణ 10వ వర్థంతి సభ స్ధానిక…
ఉపాధి పనుల బకాయిలు వెంటనే చెల్లించాలి : జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం Jul 3,2024 | 14:56 ప్రజాశక్తి -కరప (కాకినాడ) : గొర్రిపూడి గ్రామస్తులకు ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ … కరప మండలంలో పనిచేసిన వేతనదారులందరకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్…
చిరువ్యాపారాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు Jul 3,2024 | 14:47 ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా రోడ్లపై ఉన్న చిరువ్యాపారాలను తొలగించే చర్యలు చేపట్టామని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి.గౌతమి అన్నారు.…
కాలుష్య నివారణకు మొక్కలను పెంచటమే మార్గం : మంత్రి సురేఖ Jul 3,2024 | 14:45 ఖమ్మం: కాలుష్యం నివారణకు మొక్కలను పెంచటమే మార్గమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమంలో కొండా సురేఖ, మంత్రి పొంగులేటి…
Rajya Sabha : ప్రతిపక్షాలు వాకౌట్.. సభ నిరవధిక వాయిదా Jul 3,2024 | 14:31 న్యూఢిల్లీ : రాజ్యసభ నుండి బుధవారం ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రస్తుత సమస్యలపై చర్చ జరపాలన్న ప్రతిపక్షాల నినాదాలను పట్టించుకోకుండా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని…