‘స్టార్’ రేటింగ్తోనే కొత్త పంపుసెట్లు Jan 20,2024 | 13:28 • విద్యుత్ ఆదాపై ఇంధనశాఖ నిర్ణయం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : మున్సిపాల్టీలు, అమరావతి పంచాయతీల్లో వినియోగించే తాగునీటి పంపుసెట్లను ఇకపై అత్యంత నాణ్యత కలిగిన వాటినే…
గుండె పోటుతో ఓంకార్ మాస్టర్ మృతి Jun 25,2024 | 12:09 ప్రజాశక్తి – పలాస(శ్రీకాకుళం) : యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఉద్దాన ప్రాంత విద్యా అభివృద్ధి వేదిక గౌరవాధ్యక్షులు బత్తిన ఓంకార్ మాస్టర్…
Murder case – అమెరికాలో తెలుగు యువకుడి హత్య కేసు : ఒకరు అరెస్ట్ Jun 25,2024 | 11:19 హ్యూస్టన్ (అమెరికా) : అమెరికాలో తెలుగు యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో ఉన్న ఓ కన్వీనియన్స్…
హుజూరాబాద్ లో హైటెన్షన్ – కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల సవాళ్లు..! Jun 25,2024 | 10:48 హుజూరాబాద్ (తెలంగాణ) : హుజూరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. ఆధిపత్య పోరులో … నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. గతంలో…
T20 World Cup: బంగ్లాదేశ్పై విజయం.. సెమ్మిస్కు ఆఫ్ఘనిస్తాన్ Jun 25,2024 | 11:03 ఇంటి బాట పట్టిన ఆసీస్ సెమ్మిస్లో సౌతాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ ఢీ టీ20 ప్రపంచ కప్ గ్రూప్-1 నుంచి సెమీస్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేరుకుంది. ఉత్కంఠ బరితంగా జరిగిన…
జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ అసాంజే విడుదల.. Jun 25,2024 | 11:45 వాషింగ్టన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే మంగళవారం ఉదయం జైలు నుండి విడుదలయ్యారు. అమెరికా న్యాయశాఖతో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించనున్నట్లు…
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి Jun 25,2024 | 10:05 ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ద్విచక్ర వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పీలేరు పట్టణ శివారులోని చిత్తూరు రోడ్డులో చోటు చేసుకుంది.…
Hyderabad నేరేడుమెట్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్ Jun 25,2024 | 09:43 హైదరాబాద్ : హైదరాబాద్ నేరేడుమెట్లో దారుణం చోటు చేసుకుంది. కాచిగూడ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ట్రాప్ చేసి యువకులు నేరేడుమెట్ తీసుకెళ్లారు. బాలికకు…
T20 World Cup ఆఫ్ఘనిస్తాన్ 115/5.. Jun 25,2024 | 11:02 12.1 ఓవర్లలో ఛేదిస్తే బంగ్లాకు సెమీస్ బెర్త్ టీ20 ప్రపంచ కప్ గ్రూప్-1 నుంచి సెమీస్కు చేరే రెండో జట్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్…
జెడ్పీ ఉద్యోగి మల్లికార్జున ఆకస్మిక మృతి Jun 25,2024 | 09:05 ప్రజాశక్తి-అనంతపురం : జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.…