ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి (పోలవరం) : మూడవ రోజు మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. మొదటిగా ఈసిఆర్ఎఫ్ (జిఎపి2) లో సేకరించిన మట్టి రాతి నమూనాలను అధికారులు పరిశీలించారు. మ్యాప్ పాయింటింగ్ ద్వారా సంబంధిత ఇరిగేషన్ అధికారులు సేకరించిన నమూనాలను నాణ్యతను అధికారులు నిపుణుల బృందానికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు అతిధి గృహానికి చేరుకొని తదుపరి కార్యాచరణపై అధికారులతో బృంద సభ్యులు చర్చిస్తున్నారు.
నిన్నటి పరిశీలన వివరాలు…