భోగాపురం (విజయనగరం) : జీతాలను పెంచాలని కోరుతూ …. భోగాపురంలోని వాలంటీర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. మంగళవారం ఉదయం భోగాపురంలో మండల కేంద్రంలోని రెండు సచివాలయాలకు సంబంధించిన 56 మంది వాలంటీర్లు సమ్మె నోటీసును ఎంపీడీవో ఎన్.అప్పలనాయుడు కి అందజేశారు.