ప్రజాశక్తి-పొదిలి: పొదిలిలో రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజక వర్గస్థాయి క్రికెట్ పోటీలు రిటైర్డ్ ఎంఈఓ కె యలమందారెడ్డి శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్లో లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు మండలాలకు చెందిన పలు జట్లు పాల్గొన్నాయి.