భవన నిర్మాణానికి విరాళం

Dec 2,2023 20:43
విరాళం ఇస్తున్న దాత

విరాళం ఇస్తున్న దాత
భవన నిర్మాణానికి విరాళం
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరులోని కనిగిరి రోడ్డులో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి” గుడి వెనక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న అన్న ప్రసాద వితరణ భవనానికి కందుకూరుకు చెందిన దాసరి శ్రీనివాసులు భార్య మాధవిలతలు అన్నప్రసాద వితరణ భవన నిర్మాణం కోసం రూ 100116 విరాళం అందించారు.. అయ్యప్ప సేవా సంఘం కమిటీ సభ్యులు కెఎస్‌ వెంకటేశ్వర్లు, ఇస్కాల వెంకట నరసింహ ,నల్లబోతుల మురళి, మాదాల వెంకటేశ్వర్లు, కాటా చెంచురామయ్య, దాసరి.శ్రీనివాసులు, ఉన్నం.వీరాస్వామి ఉన్నారు.

➡️