ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలంలో ఉగ్గిని పాలెం పరవాడ పాలెం , జమొదులుపాలెం గ్రామాల్లో ఉపాధి కూలీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మలసాల భరత్ కుమార్ గెలుపే లక్ష్యంగా వారి సతీమణి మలసాల నివేదిత ప్రచారం చేశారు. వైఎస్సార్ పార్టీ ఎన్నికల గెలుపొందిన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు సర్పంచ్ కరక రాజ్య లక్ష్మి శేషు గ్రామాలలో ఉపాధి హామీ కూలీ సభ్యులు సమావేశాల్లో పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Reporter-requesting-employment-guarantee-wages.jpg)