కారు ప్రమాదంలో చిన్నారి మృతి

Apr 7,2024 09:53 #Bapatla District

ప్రజాశక్తి-కొరిసపాడు: కొరిసపాడు మండలంలోని కోర్సపాడు హైవే వద్ద ఆదివారం ఉదయాన్నే కారు యాక్సిడెంట్ కు గురి అయ్యి ఆరు సంవత్సరాల పాప అక్కడక్కడ మృతి చెందింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కారు డివైడర్ను గుద్దుకుని లారీని గుద్దుకోవడం జరిగింది.

➡️