ప్రజాశక్తి – నూజివీడు రూరల్
నూజివీడు మున్సిపాలిటీ చెత్త సేకరణకు రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన మూడు ట్రాక్టర్లను ఎంఎల్ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు
![](https://prajasakti.com/wp-content/uploads/2023/11/22222.jpg)