కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం
ప్రజాశక్తి-కొత్తపేట : కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురంలో జరిగన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ,జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్ల చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భముగా రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేసారు.
![best services award to kottapeta RDO](https://prajasakti.com/wp-content/uploads/2024/01/best-services-award-to-kottapeta-RDO.jpg)