Konaseema

  • Home
  • గోదావరి దాటుతూ ముగ్గురు మృతి

Konaseema

గోదావరి దాటుతూ ముగ్గురు మృతి

May 12,2024 | 20:30

ప్రజాశక్తి-ఆత్రేయపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ) :గౌతమి గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. ఈ ఘటన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ…

అకాల వర్షంతో అవస్థలు పడ్డ పోలింగ్‌ సిబ్బంది

May 12,2024 | 15:39

 ఈదురు గాలులకు పోలింగ్‌ పరికరాల పంపిణీ కేంద్రం వద్ద కుప్పకూలిన టెంట్లు  పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులు ప్రజాశక్తి-కొత్తపేట(అంబేద్కర్‌ కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో…

భూభక్షక చట్టాన్ని రద్దు చేయాలి : న్యాయవాదుల డిమాండ్‌

May 10,2024 | 10:37

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విధానం ద్వారా భూములు కబ్జా చేస్తే తర్వాత భూ యజమానులు…

ద్రాక్షారామలో అల్లూరికి ఘన నివాళి

May 7,2024 | 15:23

ప్రజాశక్తి-రామచంద్రపురం : అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సభ ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీడీఎస్‌యూ నాయకుడు బి.సిద్ధూ శ్రీనివాస శైల, ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపాల్స్‌…

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

May 7,2024 | 12:39

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో …. మండలంలోని జన్నాడ వద్ద 216 (ఏ) జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా, అక్రమంగా…

జొన్నాడలో పెట్రోల్ బంకు ప్రారంభం

May 6,2024 | 19:07

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని జొన్నాడ ఆంజనేయ స్వామి గుడి సమీపాన జాతీయ రహదారి ప్రక్కన సోమవారం పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ సంస్థ…

అభివృద్ధిపై యంత్రాంగ పర్యవేక్షణ తప్పనిసరి : ఎంపిపి తోరాటి లక్ష్మణరావు

May 6,2024 | 14:45

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వ అధికార యంత్రాంగం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అన్నారు. మండల ప్రజా పరిషత్‌…

దాహార్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం- ఎంపిటిసి భాస్కరరావు

May 5,2024 | 13:31

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్‌ కోనసీమ) :వాడి వేడిగా ఎండలు మండిపోతున్నాయి… ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు అల్లాడుతున్నారు… వేగంగా ఉపశమనాన్ని ఇచ్చేది పల్చటి మజ్జిగ మాత్రమేనని చలివేంద్రాన్ని ఏర్పాటు…