ప్రజాశక్తి-టంగుటూరు: మండలంలోని ఎం నిడమలూరు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు పిడుగురాళ్ల వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, సిపిఎం నాయకులు సందర్శించి, నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.