Prakasam District

  • Home
  • రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి

Prakasam District

రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి

May 8,2024 | 11:52

ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని…

ఇంటింటికీ పింఛన్ల ఫైల్‌పై తొలి సంతకం

May 3,2024 | 22:43

 చంద్రబాబు రాజకీయం వల్లే అవ్వతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కూటమి మేనిఫెస్టోను నమ్మొద్దు ఆలోచించి ఓటేయండి : ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- యంత్రాంగం : ఒక్క నెల…

ఎటిఎం వాహనంలో డబ్బు చోరీచేసిన నిందితుడు ఆత్మహత్య

Apr 23,2024 | 11:00

ప్రజాశక్తి-సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : ఎటిఎం వాహనంలో రూ.64 లక్షల చోరీ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని కామేపల్లివారిపాలెంలో…

టిడిపిలో చేరికలు

Apr 12,2024 | 15:05

ప్రజాశక్తి-టంగుటూరు : టంగుటూరు మండలం జయవరం గ్రామానికి చెందిన పలువురు వై.ఎస్.ఆర్.సి.పి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. బొద్దు సాల్మన్ రాజు, యరజర్ల రవి…

విలేకరిపై వైసిపి నాయకుడు దాడి

Apr 10,2024 | 16:19

ప్రజాశక్తి-బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని ఓ రాజస్థాన్ టీ దుకాణం నందు ఆంధ్రప్రభ విలేకరి దగ్గుబాటి రంగస్వామిపై వైసిపికి చెందిన మూల నారాయణరెడ్డి…

నిరాహార దీక్ష విరమణ

Apr 5,2024 | 14:23

ప్రజాశక్తి-పొదిలి : పొదిలి ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలపై రీజినల్ మేనేజర్  స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ చార్టుల ఏర్పాటు కోసం హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా…

వెలిగండ్ల జెడ్పిటిసికి మాతృవియోగం

Apr 3,2024 | 11:59

ప్రజాశక్తి-వెలిగండ్ల : వెలిగండ్ల జెడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మాతృమూర్తి గుంటక రామసుబ్బమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్ లో మృతి చెందారు. మృతదేహాన్ని జడ్పీటీసీ…

టిడిపిలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చేరిక

Apr 1,2024 | 11:40

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డివి.కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు ఏరువా రామిరెడ్డి తమ అనుచరులతో ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం…

మోడీ మత దురహంకార విధానాన్ని ఖండించండి  

Mar 31,2024 | 07:11

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : ప్రధాని మోడీ మత దురహంకార విధానాన్ని దేశ…