తిరుమలలో రామ్చరణ్ప్రజాశక్తి – తిరుమల: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబ సమేతంగా మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. రామ్ చరణ్ కుటుంబం మార్చి 27 తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం సుప్రభాతంలో పాల్గొననున్నారు.