ప్రజాశక్తి-తిరుమల : తిరుపతి జిల్లా కలెక్టర్ గా బదిలీపై విచ్చేసిన లక్ష్మీ షా బుధవారం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో సేవించి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం లక్ష్మీ షా తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
![tpt collector visit tirumala](https://prajasakti.com/wp-content/uploads/2024/01/tpt-collector-visit-tirumala.jpg)