ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఇ సిలబస్
మాట్లాడుతున్న డిఈఒ వెంకటేశ్వరరావు జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – రణస్థలం ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఇ సిలబస్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు.…