Chief Minister

  • Home
  • ముఖ్యమంత్రితో సోనూసూద్‌ భేటీ

Chief Minister

ముఖ్యమంత్రితో సోనూసూద్‌ భేటీ

Feb 4,2025 | 00:59

ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లు అందజేత ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు, ‘సూద్‌ చారిటీ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు సోనూసూద్‌ సోమవారం సచివాలయంలో భేటీ…

ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్‌ నితీష్‌కుమార్‌ రెడ్డి

Jan 16,2025 | 23:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టీమిండియా క్రికెట్‌ ప్లేయర్‌ కె నితీష్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు(ఎసిఎ), విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్‌,…

కుప్పం ఇక అన్‌స్టాపబుల్‌

Jan 7,2025 | 00:09

స్వర్ణ కుప్పం విజన్‌ ఆవిష్కరణలో చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ‘ఇక కుప్పం అభివృద్ధి అన్‌స్టాపబుల్‌’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. పిపిపి (పబ్లిక్‌…

చాగంటి నియామకం సబబు కాదు

Dec 9,2024 | 00:31

ముఖ్యమంత్రికి 30మంది ప్రముఖుల బహిరంగ లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యా విలువల సలహాదారుగా, ఫ్యూడల్‌ విలువలను ప్రచారం చేసే ప్రముఖ పౌరాణిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావును…

Kuki-Zo MLAs : కేంద్రం నివేదిక అసత్యం, కోర్టును తప్పుదోవ పట్టించేది

Nov 11,2024 | 13:30

ఇంఫాల్‌ : మణిపూర్‌ అల్లర్లపై కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక పూర్తిగా అసత్యమని పది మంది కుకీ ఎమ్మెల్యేలు ఆదివారం పేర్కొన్నారు. ఈ నివేదిక కోర్టును తప్పుదోపపట్టించడమేనని…

Himachal Pradesh : సమోసా మిస్‌ అయినందుకు సిఎం ఫైర్‌.. బదులుగా సమోసా మార్చ్‌

Nov 9,2024 | 17:38

సిమ్లా : సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సిఐడి) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకి సమోసా మిస్‌ అయింది. దీనిపై…

సాగునీటి అభివృద్ధికి నిధులివ్వండి

Nov 4,2024 | 21:49

ముఖ్యమంత్రికి సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ లేఖ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా సాగునీటి వనరుల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ఏడు వేల కోట్ల నిధులు…

జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నేడు ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం

Oct 16,2024 | 12:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌ తొలి ఎన్నికైన ప్రభుత్వం బుధవారం కొలువుదీరనుంది. జమ్మూకాశ్మీర్‌ పదో ముఖ్యమంత్రిగా, విభజిత జమ్మూకాశ్మీర్‌ తొలి…

ఢిల్లీలో స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చర్చించాలి : ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Oct 9,2024 | 00:01

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశ రాజధాని ఢిల్లీలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్చించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌చేశారు.…