రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి – రామసముద్రం (మదనపల్లి నియోజకవర్గం- అన్నమయ్య జిల్లా) : దేశ చరిత్రలో రాష్ట్ర సచివాలయాన్ని సైతం అప్పులకు తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…