శుక్రవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ ఒకటి వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03,459 మంది విద్యార్థులు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ ఒకటి వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03,459 మంది విద్యార్థులు…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను బుధవారం హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి…
ప్రజాశక్తి-అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను…
అమరావతి : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మార్చి ఒకటి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,559 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ విద్యామండలి…
ప్రజాశక్తి- కలకడ : మండల కేంద్రమైన కలకడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ ఎం రమణయ్య తెలిపారు. మండలంలోని…
తెలంగాణ : ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈనెల 29వ తేదీ లోపు రూ.4000 ఆలస్య రుసుముతో కలిపి ఫీజులు…
హైదాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ…