బిఆర్ఎస్ కమీషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: మేడిగడ్డ విషయంలో బిఆర్ఎస్ తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘మేడిగడ్డ,…