”మీ తల్లిదండ్రులు నాకు ఓటేయకపోతే రెండు రోజులు తినకండి” : పిల్లలతో ఎమ్మెల్యే బంగర్ Feb 11,2024 | 14:06 మహారాష్ట్ర : ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని 10 ఏళ్లలోపు పిల్లలతో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే…
మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి ముందస్తు బెయిల్ May 28,2024 | 22:57 ప్రజాశక్తి-అమరావతి :మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి…
పోరాటాలతో ‘ఉక్కు’ను కాపాడుకుంటాం – పోరాట కమిటీ నాయకులు May 28,2024 | 22:55 ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :పోరాటాలతో వైజాగ్ స్టీల్ప్లాంట్ను కాపాడుకుంటూ వస్తున్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా…
కోటపాడు గ్రామంలో ఎన్టీఆర్కు ఘన నివాళి May 28,2024 | 22:53 ప్రజాశక్తి – పంగులూరు ఎన్టిఆర్ 101వ జయంతి వేడుకలను అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటపాడు గ్రామంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి…
బిజెపికి ఉత్తరాదిలో ఎదురుగాలి May 28,2024 | 22:50 – బూస్టప్ కోసమే అమిత్ షా 17 సీట్ల ప్రకటన – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఉత్తరాదిలో ఎదురుగాలి వీస్తోందని వైసిపి…
వైభవంగా అద్దంకి నాంచారమ్మ శిడి మహోత్సవం May 28,2024 | 22:49 ప్రజాశక్తి – పర్చూరు శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి 32వ శిడి మహోత్సవం మంగళవారం అత్యంత వైభవోపీతంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. కొల్లా వారి…
12 నాటికి విద్యార్థులకు స్కూల్ కిట్లు – ప్రవీణ్ ప్రకాష్ May 28,2024 | 22:45 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఒకటి నుంచి పదో తరగతి చదువుకునే విద్యార్థులకు నలుపు రంగు షూలు, రెండు జతల సాక్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పాఠశాల…
నష్టపరిహారం చెల్లించలేదని..రహదారిపై అడ్డుకట్ట May 28,2024 | 22:44 ప్రజాశక్తి-సిఎస్.పురం శింగరాయకొండ-మైదుకూరు నేషనల్ హైవే నిర్మాణం కోసం రైతులు తమ భూములు ఇచ్చారు. అయితే వారికి ఇంత వరకూ నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు శింగరాయకొండ-…
కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలి May 28,2024 | 22:42 ప్రజాశక్తి-హనుమంతునిపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు…
సత్తా చాటిన ప్రొద్దుటూరు ఎడ్లజత May 28,2024 | 22:41 ప్రజాశక్తి- సిఎస్పురం శ్రీకోదండరామ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవంలో భాగంగా మండల పరిధిలోని డీజీపేట గ్రామంలో ఎడ్లపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 8 జతల ఎడ్లు…
”మీ తల్లిదండ్రులు నాకు ఓటేయకపోతే రెండు రోజులు తినకండి” : పిల్లలతో ఎమ్మెల్యే బంగర్
మహారాష్ట్ర : ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని 10 ఏళ్లలోపు పిల్లలతో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే…