prajasakti

  • Home
  • ఎంహెచ్‌ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2024 ఎంట్రీలకు ఆహ్వానం

prajasakti

ఎంహెచ్‌ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2024 ఎంట్రీలకు ఆహ్వానం

Jun 22,2024 | 20:01

ప్రజాశక్తి-కుంచనపాలెం : ప్రజాశక్తి’ వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు -2024 కోసం ప్రజాశక్తి సాహితీ సంస్థ ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. పాత్రికేయ రంగంలో…

పుస్తకాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి

Feb 5,2024 | 11:14

మంత్రి అంబటి రాంబాబుశ్రీ సత్తెనపల్లిలో ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రారంభోత్సవం ప్రజాశక్తి-సత్తెనపల్లి (పల్నాడు జిల్లా) : సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తిగల పుస్తకాలు ప్రజాశక్తి బుకహేౌస్‌లో దొరుకుతాయని రాష్ట్ర…

ప్రజాశక్తి పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 17,2024 | 11:48

పాఠకులకు, ఏజెంట్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు ప్రజాశక్తి సంక్రాంతి శుభాకాంక్షలు. సోమవారం మా కార్యాలయానికి సెలవు, కావున మంగళవారం పత్రిక వెలువడదు. పునర్దర్శనం బుధవారం. – చీఫ్‌ జనరల్‌…

ప్రజాశక్తి పాఠకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:17

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు ప్రజాశక్తి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు – సంపాదకులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీలోని ఒపెరా హౌస్‌ హార్బర్‌ వంతెన వద్ద మిరిమిట్లు…

ప్రజాశక్తి శ్రీకాకుళం ప్రతినిధి భీమారావుకు పితృ వియోగం

Dec 18,2023 | 10:38

నేడు శ్రీకాకుళంలో అంత్యక్రియలు ప్రజాశక్తి-విశాఖపట్నం :’ప్రజాశక్తి’ శ్రీకాకుళం స్టాఫ్‌ రిపోర్టర్‌ టి.భీమారావు తండ్రి తోట లక్ష్మణరావు (82) ఆదివారం విశాఖ కెజిహెచ్‌లో మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం…

విజెఎఫ్‌ ఎన్నికల బరిలో ప్రజాశక్తి రాజేష్‌

Dec 11,2023 | 13:40

విశాఖ : వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (విజెఎఫ్‌) ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా పోటీ చేస్తున్న ప్రజాశక్తి ఫొటో జర్నలిస్ట్‌ కుంచం రాజేష్‌ ఈ రోజు నామినేషన్‌…

అదానీ సేవలో…

Nov 22,2023 | 12:50

  రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సముద్ర తీరంలోని అత్యంత విలువైన బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను అదానీ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నించడం దారుణం. టైటానియమ్‌ డై…

రాష్ట్రంలో ప్రజా పక్షం కావాలి .. ప్రజా ప్రణాళికతో మరో అడుగు ముందుకు

Nov 23,2023 | 11:42

ప్రజారక్షణ భేరి సందర్భంగా జరిగిన రాజకీయ క్యాంపెయిన్‌ సిపియం విశిష్టతను చాటిచెప్పింది. నాలుగు అంశాలతో కూడిన రాజకీయ విధానం చుట్టూ పార్టీని ఐక్యం చేయగలిగింది. రాష్ట్రానికి ద్రోహం…

అర్జెంటీనా అధ్యక్షుడిగా పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి !

Nov 22,2023 | 12:50

  ఆదివారం నాడు జరిగిన అర్జెంటీనా అధ్యక్ష తుది ఎన్నికల్లో పచ్చి మితవాది జేవియర్‌ మిలై విజయం సాధించాడు. వామపక్షాల మద్దతు ఉన్న అధికార పెరోనిస్టు పార్టీ…