Tadepalle

  • Home
  • ఉండవల్లి చేరుకున్న సిఎం చంద్రబాబు

Tadepalle

ఉండవల్లి చేరుకున్న సిఎం చంద్రబాబు

Jan 24,2025 | 21:23

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయం ఢిల్లీలో…

వరద బాధితులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి

Sep 3,2024 | 23:05

సిఐటియు రాష్ట్ర కమిటీ సంఘీభావనిధి వసూలు చేయాలని విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వరదల్లో చిక్కుకుపోయి సర్వం కోల్పోయిన ప్రజలు, కార్మికులను యుద్ధ ప్రాతిపదికన…

‘అవర్‌ ప్లేస్‌’ యాజమాన్యం దాతృత్వం

Sep 3,2024 | 20:12

తాడేపల్లి : అవర్‌ ప్లేస్‌, ‘కోడికూర పప్పుచారు’ యాజమాన్యం తన దాతృత్వాన్ని చాటుకుంది. తాడేపల్లిలోని సుందరయ్య నగర్‌ వరద బాధితులకు సుమారు 3 వేల మందికి ఆహారం…

నేడు వైసిపి నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ

Aug 7,2024 | 11:08

ప్రజాశక్తి-అమరావతి : నేడు వైసిపి నేతలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. అరకు, పాడేరు…

తాడేపల్లికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌

Jul 2,2024 | 23:33

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : వ్యక్తిగత పర్యటనపై బెంగళూరుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న…

YCP బిల్డింగ్‌ కూల్చివేతపై పిటిషన్‌

Jul 1,2024 | 23:32

ప్రజాశక్తి-అమరావతి : చట్ట నిబంధనలను అమలు చేస్తామన్న హామీని తుంగలోకి తొక్కి గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని వైసిపి స్టేట్‌ ఆఫీసు బిల్డింగును కూల్చివేసిందంటూ ఆ పార్టీ హైకోర్టులో…

22న వైసిపి విస్తృతస్థాయి సమావేశం

Jun 17,2024 | 23:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 22న జరగనుంది. తాడేపల్లిలోని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.…

టీడీపీ ప్రధాన కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

Jun 10,2024 | 16:48

ప్రజాశక్తి-మంగళగిరి : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే, పేదల పెన్నిది, సేవాతత్పర హృదయుడు నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ…