న్యూఢిల్లీ : ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం జరగనుంది. ఈ నెల 19న ఢిల్లీలో ఇండియా ఫోరం పార్టీల సమావేశమైన రెండు రోజుల తరువాత సిడబ్ల్యూసి సమావేశానిు అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఏర్పాటు చేసినట్లు ఆదివారం ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇండియా ఫోరం సమావేశంలో తీసుకును నిర్ణయాలతోపాటు, ఇటీవల అసెంబ్లీ ఫలితాలు సిడబ్ల్యూసి భేటీలో చర్చకు రానునుట్లు చెప్పారు. అసెంబ్లీ ఫలితాలపై కాంగ్రెస్ ఇప్పటి వరకూ చర్చించలేదు. ఈ ఫలితాలపై ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇప్పటికే చర్చించారు.