న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించుకోవచ్చో అంచనా వేయడానికి భారత ఎన్నికల సంఘం అధికారులు సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది. ఈ పర్యటన అనంతరం జమ్మూకాశ్మీర్లో లోక్సభ ఎన్నికల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/elections-copy.jpg)