హైదరాబాద్: ఊపిరితిత్తుల వ్యాధితో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన రోగి మఅతి చెందారు. సమస్య తీవ్రం కావడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే, రోగికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు ఆయన పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/3-46.jpg)