అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
ప్రజాశక్తి – పెదకూరపాడు (పల్నాడు జిల్లా):గుండెపోటుతో ఉపాధి కార్మికుడు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు తెలిపిన వివరాల…
న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : కార్మికోద్యమ ప్రముఖ నేత, వర్కింగ్ వుమెన్, స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ ఉద్యమ నాయకురాలు నీలిమా మైత్రా కోల్కతాలోని నర్సింగ్హోంలో శుక్రవారం కన్నుమూశారు.…
నెల్లూరు : ఆలయం వద్ద ఆడుతూ కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు…
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : కూలి పనుల కోసం ఆటోలో వెళుతుండగా, ఎద్దులబండి ఢకొీట్టడంతో తీవ్రగాయాలపాలై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చీరాల…
న్యూయార్క్ (అమెరికా) : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. ఓహియో స్టేట్ క్లీవ్లాండ్లో ఉమా సత్యసాయి…
ప్రకాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : పట్టణ రిక్షా కార్మిక సంఘ యూనియన్ అధ్యక్షులు (పెదనందిపాడు బస్టాండ్ రిక్షా స్టాండ్ కమిటికి) దార్ల ఆదాం (72) దండమూడి గ్రామంలో ఆయన…
పాకిస్థాన్ : పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న తీవ్ర వర్షాల వల్ల…
తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ…