died

  • Home
  • అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

died

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

Apr 22,2024 | 08:55

హుజూరాబాద్‌ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…

ఉపాధి కార్మికుడు మృతి

Apr 13,2024 | 22:13

ప్రజాశక్తి – పెదకూరపాడు (పల్నాడు జిల్లా):గుండెపోటుతో ఉపాధి కార్మికుడు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు తెలిపిన వివరాల…

కార్మికోద్యమ నేత నీలిమా మైత్రా కన్నుమూత- సిఐటియు సంతాపం

Apr 13,2024 | 07:48

న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : కార్మికోద్యమ ప్రముఖ నేత, వర్కింగ్‌ వుమెన్‌, స్కీమ్‌ వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యమ నాయకురాలు నీలిమా మైత్రా కోల్‌కతాలోని నర్సింగ్‌హోంలో శుక్రవారం కన్నుమూశారు.…

కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగి బాలుడు మృతి

Apr 10,2024 | 08:25

నెల్లూరు : ఆలయం వద్ద ఆడుతూ కూల్‌ డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు…

ఎద్దుల బండి తగిలి మహిళా కూలి మృతి

Apr 9,2024 | 08:06

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : కూలి పనుల కోసం ఆటోలో వెళుతుండగా, ఎద్దులబండి ఢకొీట్టడంతో తీవ్రగాయాలపాలై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చీరాల…

Americaలో మరో భారతీయ విద్యార్థి మృతి

Apr 6,2024 | 08:17

న్యూయార్క్‌ (అమెరికా) : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి…

పట్టణ రిక్షా కార్మిక సంఘ అధ్యక్షుడు గుండెపోటుతో మృతి

Apr 2,2024 | 11:22

ప్రకాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : పట్టణ రిక్షా కార్మిక సంఘ యూనియన్‌ అధ్యక్షులు (పెదనందిపాడు బస్టాండ్‌ రిక్షా స్టాండ్‌ కమిటికి) దార్ల ఆదాం (72) దండమూడి గ్రామంలో ఆయన…

పాక్‌లో భారీ వర్షాలు – 24 గంటల్లో 8మంది పిల్లలు మృతి

Mar 31,2024 | 13:00

పాకిస్థాన్‌ : పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న తీవ్ర వర్షాల వల్ల…

Tragedy – నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి

Mar 31,2024 | 08:46

తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ…