హైదరాబాద్: ధరణిలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/1-77.jpg)