ప్రజాశక్తి-విజయవాడ : పాలస్తీనా రఫా నగరంపై ఇజ్రాయెల్ మారణకాండకు నిరసనగా విజయవాడ బాలోత్సవ భవన్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.