జనావాసంలోకి జింక.. అటవీ శాఖ సిబ్బందికి అప్పగింత

చిత్తూరు : అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఓ జింక శుక్రవారం చిత్తూరు నగరం సత్యనారాయణపురంలో ప్రత్యక్షమైంది. దీన్ని గుర్తించిన చిత్తూరు రూరల్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్నదొరై.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది వెంటనే వాహనాన్ని తీసుకొచ్చి జింకను సంరక్షణతో తీసుకెళ్లారు.

➡️