ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (ఏలూరు) : అంగన్వాడి సిబ్బంది ధర్నాను విరమించకపోతే ప్రతీరోజూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తారని ఎంపిడిఒ హెచ్చరించారు. బుధవారం కూడా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో అంగన్వాడి సిబ్బంది ధర్నా కొనసాగిస్తుండటంతో … ఎంపిడిఒ ఆధ్వర్యంలో మహిళా పోలీసుల సంరక్షణలో పిల్లలు ఉండేలా చూసి అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను తెరిచారు.
ధర్నాను విరమించకపోతే మహిళా పోలీసులే నిర్వహిస్తారు : అంగన్వాడీలకు ఎంపిడిఒ హెచ్చరిక
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/anganwadilu.jpg)