warning

  • Home
  • Elon Musk – ఎక్కువ చెల్లించాం.. వెంటనే ఇచ్చేయండి : మాజీ ఉద్యోగులకు మస్క్‌ హెచ్చరిక

warning

Elon Musk – ఎక్కువ చెల్లించాం.. వెంటనే ఇచ్చేయండి : మాజీ ఉద్యోగులకు మస్క్‌ హెచ్చరిక

Jun 15,2024 | 15:58

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో హల్‌ చల్‌ చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) మాజీ ఉద్యోగులపై చట్టపరమైన…

తమిళసైకు అమిత్‌ షా బెదిరింపులు?

Jun 12,2024 | 23:33

చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ఘటన వైరల్‌గా మారిన వీడియో విజయవాడ : తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను బెదిరిస్తున్నట్లుగా అమిత్‌ షా ఏదో చెబుతున్న వీడియా ఇప్పుడు…

ఈ ఘోరాన్ని వెంటనే ఆపండి : ఇజ్రాయెల్‌ కు ఐ.రా.స హెచ్చరిక

May 28,2024 | 10:26

న్యూయార్క్‌ : రఫాలో ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతూ చేస్తున్న దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనను…

పోలీసులకు లొంగిపో.. లేకపోతే నా ఆగ్రహానికి గురవుతావు : ప్రజ్వల్‌కి దేవెగౌడ హెచ్చరిక

May 23,2024 | 18:34

బెంగళూరు : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ.. జర్మనీకి పారిపోయిన తన మనవడు, హసన్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణకి మాజీ ప్రధాని దేవెగౌడ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు.…

సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు

May 22,2024 | 13:25

ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…

ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు వద్దు : భారత్‌కు అమెరికా ఆంక్షల హెచ్చరిక

May 14,2024 | 11:01

అమెరికా : ” ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం ” అని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. సోమవారం ఇరాన్‌లోని…

రోడ్లపై పశువులు సంచరిస్తే గోశాలకు తరలించేస్తాం : ఆరోగ్యశాఖాధికారి హెచ్చరిక

Apr 2,2024 | 11:10

ప్రజాశక్తి – నెల్లూరు : నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో రోడ్లమీద విశృంఖలంగా సంచరిస్తూ, వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను గోశాలకు తరలించేస్తామని కార్పొరేషన్‌ ఆరోగ్య…

ఉద్యోగోన్నతులపై నిర్ణయం తీసుకోకుంటే సహాయ నిరాకరణే : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్చరిక

Mar 5,2024 | 10:41

ఢిల్లీలో పీస్‌ మార్చ్‌ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగోన్నతుల విషయంలో సత్వర నిర్ణయం తీసుకోకుంటే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు.…

ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

Mar 2,2024 | 08:34

న్యూఢిల్లీ : పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య…