మన్యంలో ముసురు… రైతులు పరుగులు

Nov 24,2023 11:10 #Crop Damage, #Manyam District, #rains
rains-in-manyam

ప్రజాశక్తి-మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో రైతుల పోలాల వద్దకు పరుగులు తీశారు. చేతికొచ్చిన వరి పంట తడిచిపోవడంతో పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కళాల వద్ద ఉన్న ధాన్యాన్ని టర్పలిన్లతో రైతులు భద్రపరుస్తున్నారు.

➡️