పాకిస్తాన్లో భారీ వర్షాలు
ఇప్పటికి 87మంది మృతి పాకిస్తాన్ : పాకిస్తాన్లో భారీ వర్షాలకు ఇప్పటికి 87 మంది మృతి చెందారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వరదలొచ్చాయి.…
ఇప్పటికి 87మంది మృతి పాకిస్తాన్ : పాకిస్తాన్లో భారీ వర్షాలకు ఇప్పటికి 87 మంది మృతి చెందారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వరదలొచ్చాయి.…
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల దెబ్బకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో తెలుగు రాష్ట్రాలు వేడెక్కిపోయాయి.…
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : అల్పపీడన ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఆకాశం ఒక్క సారిగా మేఘాకృతమై సిరిజల్లు కురిసాయి.…
తెలంగాణ : తెలంగాణలో మంగళవారం తెల్లవారుజామునుండే వర్షం కురుస్తోంది. ఈరోజు ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, కర్మాన్ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు…
హైదరాబాద్ : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. సోమవారం సాయంత్రం 4.00 గంటల సమయంలో హైదరాబాద్…
తెలంగాణ : వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు…
గాజా : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వానంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో నిరంతర వర్షం, చలి పాలస్తీనా కుటుంబాల కష్టాలను మరింత…
చెన్నై : మిచౌంగ్ తుఫాను ప్రభావానికి చెన్నై అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తాజాగా బుధవారం చెన్నై వెలచ్చేరిలో ఓ ప్రైవేట్ భవనం…