ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు 92 మంది కమిషనర్లు, అదనపు కమిషనర్లను శుక్రవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారిని, సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు ప్రభుత్వం బదిలీ చేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/transfer.jpg)