ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డివి.కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు ఏరువా రామిరెడ్డి తమ అనుచరులతో
ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎన్ డి ఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/Ex-chairman-of-Market-Yard-joins-TDP.jpg)