అరుణాచల్లో 10 స్థానాల్లో బిజెపికి ఏకగ్రీవం : 50 స్థానాల్లోనే పోటీ
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి…
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి…
న్యూఢిల్లీ : ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్ను నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలింగ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాహుల్ ప్రభావం ఏమీ వుండదు సిఎఎ అమలును లౌకికవాద సమస్యగానే చూడాలి మెతక హిందూత్వ ధోరణితో బిజెపిని నిలువరించలేం అభివృద్ధి చెందిన దేశాల సరసన కేరళ హిందూ…
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ఫ్రంట్ తరపున పోటీ చేయనున్న మరో రెండు స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లోని…
లక్నో : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేత వరుణ్గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే విమర్శలు చేయడం వల్ల ఈసారి జరగబోయే…
భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పోటీ హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఈ…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. తొలి విడతలో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39…