క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట: పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులోని జిల్లా క్రీడా ప్రాంగ ణంలో ఆదివారం బుచ్చిబాబు మెమోరియల్ బ్యాడ్మిం టన్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా కారులను పరిచయం చేసుకుని వారితో మాట్లాడారు. వారితో బ్యాడ్మిటన్ ఆడి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.