ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

Mar 29,2024 11:43 #Annamayya district

ప్రజాశక్తి-ములకలచెరువు : మండలంలోని మూడు రోడ్ల కూడలి బస్టాండ్ సర్కిల్ నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం, భాజపా, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరవేసి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో జయహో తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్, జేసీ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పార్టీ పతాక ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలగిరి సిద్ధ జనసేన తంబళ్లపల్లి ఇంచార్జ్ పోతుల సాయినాథ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామి నాయుడు , కువైట్ శంకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కె.వి రమణ, తంబళ్లపల్లి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు చెన్న కృష్ణ, రాజంపేట పార్లమెంటరీ కార్యనిర్వాక కార్యదర్శి ఎర్రగుడి సురేష్ ఎక్స్ వైస్ ఎంపీపీ కే నరసింహారెడ్డి. తెలుగు యువత తలారి మంజునాథ్ ఎక్స్ కోఆప్షన్ నెంబర్ ఎం మౌలా వాణిజ్య విభాగం అధ్యక్షుడు విజయ్ కుమార్ రాజంపేట మహిళా కార్య నిర్వాహక కార్యదర్శి గంగాదేవి సర్పంచు ముత్యాల వెంకటరమణ ఎక్స్ ఎంపీటీసీలు వెంకట సిద్దయ్య రమణారెడ్డి రవిచంద్ర శేషారెడ్డి, మాజీ సర్పంచులు నాయకులు రామకృష్ణంరాజు పాల రాము, గొడ్డావుల రమణ వెంకట మల్లు, గోళ్ల వారి పల్లి ఎల్లప్ప అడవి చెరువు భాస్కర్ నాయుడు నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు కేశవ,రామాంజులు, ఇమామ్ భాష. రవి,గాండ్ల రెడ్డప్ప కట్టా నాగరాజు, రమేష్ నాయుడు రవి కిరణ్ ప్రతాప్ పిడుగు రెడ్డప్ప నాగేంద్ర, కృష్ణమూర్తి, గాలి లక్ష్మీనారాయణ,సురేషు రసూల్. వెంకటరమణ మద్దిరెడ్డి , ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు రంగాల శీన, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

➡️