మన్యం : పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ … నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. తమ పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని స్థానికులంతా డిమాండ్ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/manayam-dharna.jpg)