కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

జియ్యమ్మవలస (మన్యం) : కుక్కలు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన బంటు లక్ష్మి (70) అనే వృద్ధురాలిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయలతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన గ్రామాన్ని కలచివేసింది.

➡️