నరసరావుపేట టిక్కెట్ చదలవాడకే

Mar 22,2024 10:57 #palnadu district

ప్రకటించిన అధిష్టానం 

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎట్టకేలకు నరసరావుపేట టిడిపి టిక్కెట్ ఇప్పటి వరకు ఇంచార్జ్ గా కొనసాగిన డాక్టర్ అరవిందబాబుకే కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం టిడిపి అధిష్టానం 3వ జాబితా విడుదల చేసింది. దీంతో టిడిపి కార్యాలయం వద్ద అరవిందబాబు అభిమానులు కార్యాలయం వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేస్తామన్నారు.

➡️