palnadu district

  • Home
  • ‘దివ్యాంగులు-ఓటు హక్కు’పై సమీక్ష

palnadu district

‘దివ్యాంగులు-ఓటు హక్కు’పై సమీక్ష

Mar 30,2024 | 15:08

 అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగులు స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లాలో అన్ని చర్యలు చేపట్టడం…

అక్రమంగా కలప రవాణా

Mar 29,2024 | 12:08

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ కలప రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాధనే ధ్యేయంగా ఇష్టానుసారంగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు,…

నరసరావుపేట టిక్కెట్ చదలవాడకే

Mar 22,2024 | 11:44

ప్రకటించిన అధిష్టానం  ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎట్టకేలకు నరసరావుపేట టిడిపి టిక్కెట్ ఇప్పటి వరకు ఇంచార్జ్ గా కొనసాగిన డాక్టర్ అరవిందబాబుకే కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం టిడిపి…

పోలింగ్ బూత్ లను పరిశీలించిన సిఐ భాస్కర్

Mar 20,2024 | 13:17

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గల పోలింగ్ బూతులను 2వ పట్టణ…

బిఎల్‌ఒకు షోకాజ్‌ నోటీస్‌

Mar 19,2024 | 08:43

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) : ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినట్లు అందిన ఫిర్యాదు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ పరిధిలోని కారంపూడి మండలం ఒప్పిచర్ల-1 విఆర్‌ఓ,…

మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేదు

Mar 18,2024 | 13:05

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా 10వ తరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక లింగంగుంట్ల గ్రామ…

లారీ క్రింద పడి ఒకరి మృతి

Mar 16,2024 | 12:31

డివైడర్ ను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ లారీ బోల్తా… ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేగంగా వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా…

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Mar 1,2024 | 15:15

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లాలో…

నగరోదయంలో పల్నాడు జిల్లా కలెక్టర్

Mar 1,2024 | 12:23

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి పట్టణంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ నగరోదయం కార్యక్రమం పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో బాలికలు రక్తహీనత తో బాధపడుతున్నారని దీన్ని…